
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు తమకుందని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై నవయుగ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. మరోవైపు కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం దీనిపై నివేదిక అందజేసింది.
తాజాగా ఈ వివాదంపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ స్పందించారు. శుక్రవారం జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది కేంద్రమే కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకొనే హక్కు తమకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలవరంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి వాస్తవ నివేదికను కోరామని, అది వచ్చిన వెంటనే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం చేపట్టినంత మాత్రాన మాకు చెప్పకుండా ఇష్టానుసారం చేయడం కుదరదన్నారు. అక్కడ జరిగే ప్రతి విషయం మాకు తెలియాలని, అందుకే అన్ని విషయాలపై నివేదిక కోరినట్టు తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నందున ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించబోనని మంత్రి స్పష్టం చేశారు.
-
కేంద్రం చేతికి పోలవరం
14 Oct 2019, 12:09 PM
-
రెండేళ్లలో పోలవరం పూర్తి చెయ్యకపోతే రాజకీయా సన్యాస ...
24 Sep 2019, 2:58 PM
-
పారదర్శకంగా రివర్స్ టెండర్లు: మంత్రి అనిల్ కుమార్
21 Sep 2019, 5:17 PM
-
జగన్ ప్రభుత్వానికి పారదర్శకత లేదు
14 Sep 2019, 2:22 PM
-
పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ను తొలగించిన ఏపీ ప్రభుత్ ...
29 Aug 2019, 1:03 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM

కేంద్రం చేతికి పోలవరం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.