
వైసిపి ఎంఎల్ సి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు , ఎపి సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ, హిందూపురం నుంచి ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డిలను ఎంఎల్ సి అభ్యర్థులుగా జగన్ ఖరారు చేశారు. సోమవారం సాయంత్రం వరకు వీరి అభ్యర్థిత్వంపై అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం ఎపి శాసన మండలిలో ఎంఎల్ఎ కోటాలో మూడు ఎంఎల్ సిలు ఖాళీగా ఉన్నాయి. అయితే అసెంబ్లీలో సంఖ్యా బలం వైసిపికి ఉంది. దీంతో ఈ మూడు ఎంఎల్ సి స్థానాలు వైసిపికే దక్కనున్నాయి. ఈ నెల 14న నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే పైముగ్గురిని ఎంఎల్ సి అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈమేరకు ఎంఎల్ సి అభ్యర్థులుగా ఖరారైన పై ముగ్గురికి సిఎం జగన్ సమాచారం అందించినట్టు సమాచారం. టిడిపిలో ఉండి ఇటీవలి ఎన్నికల సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి వైసిపిలో చేరారు. ఆయనకు ఎంఎల్ సి పదవి ఇస్తానని నాడు జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం చల్లా రామకృష్ణారెడ్డికి ఎంఎల్ సి పదవి ఇస్తున్నారని వైసిపి నేతలు చెబుతున్నారు.
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది: అచ్చెన్న
04 Nov 2019, 11:31 AM
-
ఏపీలో పొలిటికల్ బాంబ్ పేల్చిన బీజేపీ
30 Oct 2019, 12:52 PM
-
వైఎస్సాఆర్ రైతు భరోసా జాబితాలో మంత్రి పేరు
11 Oct 2019, 1:06 PM
-
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కీలక పదవి
10 Oct 2019, 2:27 PM
-
వైసీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు
22 Sep 2019, 6:44 PM
-
వైసీపీ సర్కార్ పై బుద్దా వెంకన్న ఫైర్
09 Sep 2019, 11:25 AM
-
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
02 Sep 2019, 4:33 PM
-
ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ ...
26 Aug 2019, 1:00 PM
-
వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకి జనసేన ...
24 Aug 2019, 2:18 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.