ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ - గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో ప్రజలను, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు ఏనాడు పట్టించుకోలేదని టిఆర్ఎస్ ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ప్రజలు, ప్రాజెక్టులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గుత్తా దుయ్యబట్టారు. ఎస్ఎల్బిసి టన్నెల్పై కూడా ఉత్తమ్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో మోబిలైజేషన్ అడ్వాన్స్లలో కమీషన్లు పొందిన అవినీతి చరిత్ర కాంగ్రెస్ నేతలదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్ఎల్బిసికి నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేశామని గుత్తా చెప్పారు. సిఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అంకితభావంతో పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ్, కోమటి వెంకటరెడ్డిలు నిబద్ధత, స్థిరత్వం, నీజాయితీ లేని నాయకులని ఆయన ఎద్దేవా చేశారు. పూటకో మాట చెబుతూ కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని గుత్తా పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులు చేస్తూ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
శివసేనపై మండిపడిన అమిత్ షా
28 Nov 2019, 9:47 AM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
మీరు తీసేదేంది.. నేనే రాజీనామా చేస్తున్న కేసీఆర్ స ...
28 Nov 2019, 9:02 AM
-
ఆర్టీసి నిర్వహణను భరించలేమని స్పష్టం చేసిన కేంద్రం
27 Nov 2019, 3:34 PM
-
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
27 Nov 2019, 1:57 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.