
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. కశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెబుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఓవైసీ ప్రశ్నించారు. కశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాలు హిందూ – ముస్లిం సమస్యగానే భావిస్తున్నాయని ఆయ పేర్కొన్నారు. భారత్, పాక్ సమస్యను రెండు వర్గాల సమస్యగా చూడరాదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందించాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదం, జమ్మూకశ్మీర్ ప్రజల అంగీకారం లేకుండానే కశ్మీర్ ను రెండుగా విభజించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత విదేశీ విధానంలో లోపం ఉందని, ఈ క్రమంలోనే కశ్మీర్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మోడీ భయపడుతున్నారని ఓవైసీ తెలిపారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ
18 Nov 2019, 10:56 AM
-
'గగన్యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం
15 Nov 2019, 5:42 PM
-
జల్లికట్టు పోటీల వీక్షణకు ప్రధాని మోడీని ఆహ్వానిస్ ...
14 Nov 2019, 1:37 PM
-
అయోధ్య తీర్పు : అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి
09 Nov 2019, 4:14 PM
-
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
06 Nov 2019, 12:36 PM
-
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయం: ...
06 Nov 2019, 12:16 PM
-
ప్రజల మనోభావాలకనుగుణంగా అయోధ్యతీర్పు
28 Oct 2019, 12:11 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.