
తెలంగాణ మాజీ మంత్రి,ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. జోగు రామన్న నిన్న అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. సోమవారం మధ్యాహ్నాం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గన్ మెన్లు,డ్రైవర్లను వెనక్కు పంపి రామన్న ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతోనే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని సన్నిహితులు భావిస్తున్నారు. జోగు రామన్న ఇది వరకే పర్యావరణ,అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. అందరికి మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే జోగు రామన్నను ఈ సారి పక్కకు పెట్టినట్టు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న కీలక నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సారి కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ సమీకరణాల దృష్ట్యా జోగు రామన్నకు అవకాశం దక్కలేదు. రామన్న ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అనుచరుడు సాయిరవి ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు.
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ఎన్నాఆర్సీ తుట్టె కదిలించారు...
28 Nov 2019, 1:56 PM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.