
ఏపీ సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక పై ప్రతి మంగళవారం కలెక్టర్లు,ఎస్పీలు కలుసుకునే కార్యక్రమానికి “కాఫీ టూ గెదర్” గా పేరు పెట్టారు. దీని ద్వారా భూ వివాదాల పై చర్చించుకోవాలని తెలిపారు. మంగళవారం స్పందన కార్యక్రమం పై జగన్ సమీక్షించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తున్నాయని,వీటికి సంబంధించి రసీదు ఇస్తున్న పద్దతిలో మరింత మార్పు రావలన్నారు. ఇష్టానుసారం వినతులు తిరస్కరించొద్దని, ఇల్లు, స్థలం లేని ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి కచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొఫార్మా పంపుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కాఫీ టుగెదర్ కార్యక్రమంలో కలుసుకుని భూ వివాదాలపై చర్చించుకోవాలని చెప్పారు. భూవివాదాలకు సంబంధించిన జాబితాను ఇద్దరూ ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
జగన్ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
23 Nov 2019, 12:17 PM
-
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్
18 Nov 2019, 7:18 PM
-
రైలు ప్రయాణికులకు IRCTC షాక్!
18 Nov 2019, 6:32 PM
-
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంమార్గదర్శకాలను విడుదల చ ...
15 Nov 2019, 3:50 PM
-
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
15 Nov 2019, 11:26 AM
-
మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్
14 Nov 2019, 1:00 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.