
ఏపీ సర్కార్ కు కేంద్రం షోకాజ్ నోటిసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటిసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణ శాఖ అధికారులు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. దాంతో కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు నిర్వహించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి పని చేశారని కేంద్ర పర్యావరణ శాఖ నిర్దారించింది. పోలవరం పర్యావరణ అనుమతులు రద్దు చేస్తామని, ఒక వేళ చేయవద్దంటే ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ నోటిసులు జారీ చేసింది. సీఎం జగన్ పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేస్తుంటే కేంద్రం షోకాజ్ నోటిసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పై కూడా కేంద్రం వివరణ కోరింది.
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
21 Nov 2019, 11:45 AM
-
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
18 Nov 2019, 7:13 PM
-
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించద్దు - ఏప ...
15 Nov 2019, 11:59 AM
-
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు
14 Nov 2019, 4:03 PM
-
పోలవరంపై హైకోర్టు తీర్పు ...
12 Nov 2019, 2:02 PM
-
ఆధార్ లో మార్పులు పరిమితి విధించిన కేంద్రం
12 Nov 2019, 10:58 AM
-
నటుడు టి.విజయ్ చందర్కు కీలక పదవి...
11 Nov 2019, 10:56 PM
-
మద్యపాన నిషేధంలో ఏపీ మరో ముందడుగు
09 Nov 2019, 12:06 PM
-
పోలవరానికి కేంద్రం నిధులు విడుదల
09 Nov 2019, 10:52 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.