
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి వెళ్లారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అమెరికా పయనమయ్యారు. వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న జగన్కు ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ రేపు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కె బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు.
జగన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని అధికారులు తెలిపారు. తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని అక్కడి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్చడంతో పాటు పలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉన్నాయని, ఈ ఖర్చులను ఆయనే భరిస్తారని అధికారులు పేర్కొన్నారు.
భారత కాలమానం ప్రకారం, నేటి సాయంత్రం 6 గంటలకు జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అదే రోజు అమెరికాలో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు డల్లాస్ చేరుకుని సాయంత్రం అక్కడి కన్వెన్షన్ సెంటర్లో ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్ డీసీలోని వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 19 నుంచి 21 వరకు వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు. 22న మధ్యాహ్నం షికాగోలో మరికొంత మంది ప్రతినిధులను కలిసి రాత్రి 8:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
నేడు ఏపీ కేబినేట్ భేటి
27 Nov 2019, 11:43 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
తండ్రి ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగించనున్న ...
22 Nov 2019, 3:50 PM
-
మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్
21 Nov 2019, 6:51 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.