
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేసి దానికి బదులు నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. దీని ద్వారా ప్రాంతాల మధ్య ఉన్న అసమానతను రూపుమాపి, రాష్ట్ర అభివృద్ది వేగంగా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కడప కేంద్రంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విశాఖపట్నం రీజినల్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాలకు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ నాలుగు ప్రాంతీయ బోర్డులకు చైర్మన్లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించనున్నారు. వీరికి కేబినేట్ హోదా ఇవ్వనున్నారు. వీరు మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. బోర్డులో చైర్మన్ తో పాటు వివిధ రంగాలకు చెందిన నలుగురు సభ్యులు నిపుణులుగా ఉండనున్నారు. ఈ నాలుగు ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది పై ప్రభుత్వానికి నివేదిస్తారు. పారిశ్రామిక అభివృద్ది, సాగునీటి అంశాలు, ఇతర రంగాల్లో అభివృద్ది, అసమానతలు వంటి వాటి పై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల అభివృద్దికి అవసరమైన నిధులను మంజూరు చేయనుంది. దసరా లోపు ఈ బోర్డులు అమలులోకి రానున్నాయి.
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.