Latest AP News Updates
Andhra Pradesh News Updates
Latest Andhra News
ఆంధ్ర ప్రదేశ్
హోమ్ న్యూస్ కార్నర్ ఆంధ్ర ప్రదేశ్
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ నవశకం పేరిట విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ కార్డులు జారీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులకు రీయింబర్స్ ...30 Nov 2019, 3:12 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని పర్యటనలో ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడి పై , ఏపి డీజీపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు ...30 Nov 2019, 1:11 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేయడానికి ఇప్పుడు ఎక్కువగా ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఏటీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల గురించి సరైన అవగాహన లేకపోతే ఎలా ...29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఏపీ సర్కార్ నూతన బార్ల లైసెన్సులకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ లైసెన్స్ లు 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు పని ...29 Nov 2019, 3:49 PM
-
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..
కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలిస్తుండగా ఒక్క సారిగా తేనెటీగల దాడిచేశాయి. ఈ ...29 Nov 2019, 2:38 PM
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని నోరు జారారు. జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ...29 Nov 2019, 2:25 PM
-
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట్ చేశాం: డీజీపీ
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అయితే ఇలా దాడి చేయడానికి కారణాన్ని వా ...29 Nov 2019, 12:45 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవికి కారెం శివాజీ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే . ఈ రోజూ ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నార ...29 Nov 2019, 12:30 PM
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీలో ఛైర ...29 Nov 2019, 12:24 PM
-
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం: జగన్
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం పూలే ...28 Nov 2019, 4:15 PM
-
సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదు: మంత్రి బుగ్గన
వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ.60వేల కోట్లుగ ...28 Nov 2019, 4:04 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
ఏపీ సర్కార్ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేసేందుకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కాంట్రాక్ట్ ...28 Nov 2019, 3:55 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
నిరాధార వార్తలు రాసే మీడియా సంస్థలపై కేసులు పెట్టేందుకు వీలుగా ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ...28 Nov 2019, 2:28 PM
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
ఏపి రాజధాని అమరావతి పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నా ఆగకుండా పర్యటన కొనసాగించడంతో ఉద్దండ రాయుని పాలెంల ...28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కరకట్టపై రైతులు, రైతు కూలీలు నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి న ...28 Nov 2019, 2:05 PM
Categories
Menus
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.