
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొనే కీలక నిర్ణయాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించాకే తీసుకుంటారని ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి అన్నారు . పోలవరం రివర్స్ టెండర్లు, పీపీఏలపై సమీక్షల్లోనూ మోడీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దోచుకుతిన్నదని, అవినీతి నివారణలో మా సంకల్పానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయన్నారు. నిన్న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో వైఎస్ఆర్సీపీ ఎంపీలు భేటీ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిని మారుస్తామని ప్రభుత్వం ప్రకటించలేదని, కొండవీటి వాగు వల్ల రాజధాని ప్రాంతంలో వరద ముంపుందన్నారు. అయితే ఈ వరదను నివారించేందుకు ఏం చేయాలనే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. రాజధాని మార్చుతున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబు హయంలో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయంలో తమకు కేంద్రం సహకారం కూడ ఉందని ఆయన చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెబుతుంది కదా అని విజయసాయి అన్నారు.
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
బలం లేని ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడదు: శరద్ పవార్
25 Nov 2019, 11:28 PM
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
తాజా పరిణామాలపై స్పందించిన ఉద్దవ్ థాక్రే
23 Nov 2019, 4:07 PM
-
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
23 Nov 2019, 11:50 AM
-
మాజీ సైనికులకు కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్
21 Nov 2019, 6:34 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
ఎన్ఆర్సి ప్రక్రియలో మతపరమైన వివక్షలు ఉండవు -అమి ...
21 Nov 2019, 11:22 AM
-
కర్తార్పూర్ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి
18 Nov 2019, 6:48 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.