
ప్రజాపంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం సేకరణపై దృష్టి సారించింది. బియ్యం సేకరణ తీరుపై పదేపదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక నుండి రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సన్నబియ్యం తగినంతగా అందుబాటులో లేని కారణంగా వచ్చే మార్చి నుండి అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
ఇదే సమయంలో ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం స్థానంలో మరింత నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రేషన్ షాపుల నుండి సేకరించే బియ్యంలో 25 శాతంగా ఉండే నూకలను, 15శాతం మాత్రమే ఉండేలా విధి విధానాలను తయారు చేసింది. అలాగే జిల్లా వ్యాప్తంగా పంపిణీ కోసం అవసరమైన మొత్తం బియ్యాన్ని వీలైనంత త్వరగా సేకరించాలని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రస్తుతం 15 శాతం మాత్రమే ఉండే బియ్యాన్ని సేకరించేందుకు అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించారు
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
ఏనుగుపిల్లను పోలిన శునకo
27 Nov 2019, 11:56 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.